గీత చదువుకో.. రాత మార్చుకో...
భగవద్గీత అంటే ఏమిటి?
– జీవితమంతా అయిపోయిన తర్వాత చదువుకోవాల్సిన పుస్తకమా?
– రిటైర్మెంట్ రోజు సహోద్యోగులు ఇచ్చే బహుమతా?
– ఎవరైనా మరణించినప్పుడు ప్లే చేసే సీడీనా?
– అది కేవలం హిందువులదా?
– పనీపాటా వదిలేసి సన్యసించమని చెబుతుందా అది?
కాదు. అవన్నీ అపోహలు. ఒక్కముక్కలో చెప్పాలంటే భగవద్గీత
‘డైనమిక్ ప్రిస్కిప్షన్ ఫర్ లైఫ్’.
☆అసలు భగవద్గీత ఏం చెబుతుంది?
-ధర్మాధర్మాల గురించి చెబుతుంది.
-కర్తవ్యం గురించి చెబుతుంది.
-కోరికలను తీర్చుకోవడం కాదు... అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది.
- ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది.
-సుఖం... శాంతి... త్యాగం... యోగం... అంటే ఏమిటో చెబుతుంది.
-ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది.
-పాప పుణ్యాల వివరణ ఇస్తుంది.
-ఆత్మ తత్త్వ నిరూపణ చేస్తుంది.
-స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది.
-జ్ఞానం... మోక్షం... బ్రహ్మం... ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది.
-ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది.
-ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది.
-మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది.
-పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది.
-ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది.
-కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది.
-నీలానే ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని చెబుతుంది.
-అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది.
-నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించకు అని చెబుతుంది.
అందుకే భగవద్గీత సర్వమానవాళి కోసం.
అర్థం చేసుకున్నవారు ధన్యులు.
వేరే మతగ్రంథం లా అన్య సాంప్రదాయాలను ఆచరించేవారిని చంపమని భగవద్గీత చెప్పదు.
నిన్ను నన్ను మన అందరి గురించి మాట్లాడుతుంది. మానవుడు ఎలా అభ్యున్నతి సాధించాలో చెబుతుంది.
అందుకరె గీత చదువుకో..రాత మార్చుకో...
దయచేసి భగవద్గీతను చావులవద్ద, అంతిమయాత్రల వద్ద మాత్రమే వాడుతున్నారు.... ఇది భాదాకరం.... దీనిని మానుకుందాం.... ప్రతిఇంట్లో భగవద్గీతను చేర్చే ప్రయత్నాన్ని చేపడుదాం. అదే ఈ గీతా యజ్ఙం.....
అందుకే బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ చేపట్టిన గీతా యజ్ఙంలో పాల్గొనండి. మీకు చేతనైన సహాయం చేయండి. ఇంటింటికి గీత.... అదే మీరందించే చేయూత....
మీ సహాయసహకారాలకోసం ఎదురుచూస్తున్నాం....
మరిన్ని వివరాలకోసం సంప్రదించండి.
గోగులపాటి కృష్ణమోహన్
ఆలూరి
పిల్లుట్ల ఆనంద్ మోహన్
కో-ఆర్డినేటర్స్
బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్
ఫోన్. నం. 9700007653.
గీతా యజ్ఙం.... దాతల వివరాలు
మనం చేపట్టిన గీతా యజ్ఙంలో బాగంగా మన సమూహ సభ్యులనుండి మంచి స్పందన లభించింది.
దాతల వివరాలు.
1). తేది 11-09-2016న నిర్మల్ వాసి శ్రీ తల్లాప్రగడ వేంకట సుబ్బారావు గారు 1500/- విరాళం అందించారు. ఫోన్ నం. 9440011248.
2) వైజాగ్ వాస్తవ్యులు శ్రీ రామారావు గారు 1500/- తేది. 11-09-2016. పోన్ నం. 9985484477
3) శ్రీ ఎమ్. ఎల్. నరసింహారావు గారు 1500/- తేది 12-09-2016, ఫోన్ నం. 9440475490
4) ఎమ్. శ్రీధర్ కుమార్ గారు, చైతన్యపురి, 1500/- తేది 13-09-2016, ఫోన్ నం. 9030018622.
5) చక్రధర్ కౌశిక్ గారు రూ.లు. 1500/- తేది 13-09-2016, ఫోన్ నం. 9739990500
6) శ్రీ చల్లా కౌండిన్య శర్మ గారు 1500/- రూ తేది 14-09-2016, ఫోన్. నం 8884004400
7) శ్రీ రావినూతల శ్రీనివాస్, 1116/- తేది 15-09-2016
ఫోన్ నం. 9032539410
8) శ్రీ శధర చంద్రారావు 1116/- తేది 15-09-2016 ఫోన్ నం. 9849028845
9) తేది 16-09-2016న నెల్లూరు వాస్తవ్యులు శ్రీ ప్రేమ్ కుమార్ గారు రూ. లు 1500/- విరాళం ఇచ్చారు. ఫోన్ నం. 9986834561
10) తేది 16-09-2016న శ్రీ నేతి చక్రధర్ గారు రూ.లు 1500/- విరాళం అందించారు. ఫోన్ నం. 098494 51972
11) తేది 17-09-2016న శ్రీ కోట రవికుమార్ గారు. రూ.లు 1500/-, ఫోన్ నం. 800811379,
12) తేది 17-09-2016న శ్రీ సాయి రామకృష్ణ గారు, రూ.లు 1500/- , ఫోన్ నం. 9618302803
మరియు వేద అకాడమీ ఓరుగంటి అనిల్ కుమార్ గారు 3000/- రూ.లు విలువచేసే (20/- రూ. ధరవి 150 పుస్తకాలు) పుస్తకాలను గీత ప్రెస్ లో కొనుగోలు చేసి ట్రాన్స్పోర్టు ద్వారా పంపారు.
పై వారందరికి బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ తరపున హృదయపూర్వక దన్యవాదాలు తెలియజేస్తున్నాము.
వీరి ద్వార మరికొంతమంది స్పూర్తిపొంది ఈ యజ్ఙంలో భాగస్వామ్యులు కావాలని ఆశిస్తున్నాము.
మరియు మనమే స్వంతంగా పుస్తకాలు ముద్రించాలనే యోచనలో ఉన్నాము. కావున ఇట్టివిషయంలో ఎవరైనా సహాయసహకారాలను అందించదలుచుకుంటే 9700007653 నంబరుకు సంప్రదించగలరు.
మీ
గోగులపాటి కృష్ణమోహన్
ఆలూరి
పిల్లుట్ల ఆనంద్ మోహన్
కో-ఆర్డినేటర్స్
బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్


No comments:
Post a Comment